Bopparaju’s sensational announcement was released after the meeting with the minister ended
ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేసింగ్ న్యూస్ ఉద్యోగుల సమస్యలపై బొప్పరాజు మరికొందరు ఉద్యోగ నాయకులు రెవెన్యూ మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ భేటీ తాలూకు పూర్తి వివరాలు ఉద్యోగ సంఘ నాయకులు మంత్రిని ఏం డిమాండ్ చేశారు అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం.
https://youtu.be/bU-4rv-R6pc
సోమవారం ఐదో తేదీన రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తో బేటి అయ్యారు మంత్రికి తమ ఉద్యోగ సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించారు
ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి వీరు రెవెన్యూ మంత్రిని కలిసినట్లు అయితే తెలుస్తుంది
ఈమధ్య విశాఖపట్నంలో నివాసం ఉంటున్న విజయనగరం జిల్లా బొండుపల్లి తహసిల్దార్ సనపల రమణయ్య హత్యకు గురైన ఉదాంతం పై వారు మంత్రితో చర్చించారు తాసిల్దార్ రమణయ్య ను హత్య చేసిన నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారిని కఠినంగా శిక్షించాలని కోరారు తాసిల్దార్ రమణయ్య కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఏర్పాటు చేయాలని కోరారు
ఎక్కడైతే భూమి విలువ ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న నివసిస్తున్న అధికారులు ఉద్యోగులకు తక్షణమే రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు ఇలాంటి ప్రాంతాల్లో నివాసం ఉండే అధికారులు ఉద్యోగులు నివాసానికి సమీకృత రెవెన్యూ క్వార్డర్లు నియమించి అక్కడ తగిన రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని డిమాండ్ చేశారు
భూ రికార్డులు ప్రతి జిల్లాలోనూ అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని భూ అక్రమణాల తొలగింపులో ఐఏఎస్ ఐపీఎస్ లతో ప్రత్యేక విభాగాలను ప్రతి జిల్లాలోనూ తప్పక నియమించాలని వారు మంత్రిని కోరారు అలాగే ప్రతి మండలానికి స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయవి భాగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని సూచించారు భూ వివాదాలు ఎక్కువగా జరిగే సెన్సిటివ్ పట్టణ ప్రాంతాల్లో అలాంటి మండలాల్లో తగినంత సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు
ఈ సమావేశానికి రెండు రోజుల ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భద్రత గురించి సొట్ట సభల్లో చట్టాలు చేయాలని కోరారు రెవెన్యూ ఉద్యోగి హత్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని గొప్ప రాజు డిమాండ్ చేశారు తాసిల్దారు సనపల రమణయ్య హత్యను ఖండిస్తూ విజయవాడలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కూడా తెలపడం జరిగింది ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే రావాల్సి ఉంది
Leave a Reply